ప్రశాంతంగా ఓటు వేయండి

1082చూసినవారు
రానున్న ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో ప్రతీ ఓటరూ తన ఓటుహక్కును సక్రమంగా వినియోగించుకునేలా ఆత్మస్ధైర్యాన్ని కల్పించేందుకు శుక్రవారం మండపేటలో టౌన్ ఎస్ఐ శాస్త్రి, తన సిబ్బంది, కేంద్ర సాయుధ బలగాలతో కలసి కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రజలకు భరోసా కల్పించేందుకే కవాతును నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్