విద్యాకానుక కిట్లు పాఠశాలలకు చేరాలి

71చూసినవారు
విద్యాకానుక కిట్లు పాఠశాలలకు చేరాలి
విద్యాకానుక కిట్లన్నీ పాఠశాలలు తెరిచే నాటికల్లా చేరేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎస్ఏ అదనపు కోఆర్డినేటర్ ఎం. మధుసూదనరావు అన్నారు. బుధవారం కాట్రేనికోనలో మాట్లాడుతూ 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి మండలంలో 5, 341 మందికి సరఫరా చేస్తామన్నారు. స్టోరేజ్ పాయింట్ కందికుప్ప జడ్పీపాఠశాలకు వచ్చిన 21, 444 రాతపుస్తకాల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తారు.

సంబంధిత పోస్ట్