అయిదుగురు జూదరుల అరెస్టు

61చూసినవారు
అయిదుగురు జూదరుల అరెస్టు
ముమ్మిడివరం పరిధిలోని మట్టాడిపాలెంలో జూదమాడుతున్న అయిదుగురు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ముందస్తు సమాచారంతో ఇన్ ఛార్జి ఎస్సై భానుప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి జూదరులను అదుపులోకి తీసుకుని, వారినుంచి రూ. 19,340 నగదు, నాలుగు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్