రైలు పట్టాలు వద్ద గుర్తు తెలియని మృతదేహం

3995చూసినవారు
రైలు పట్టాలు వద్ద గుర్తు తెలియని మృతదేహం
సామర్లకోట పిఠాపురం రైల్వే ట్రాక్ అయిదు తూముల సమీపాన గుర్తు తెలియని మృతదేహం బుధవారం రైల్వే పోలీసులకు లభించింది. కీమేన్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వేగంగా వెళుతున్న రైలు నుంచి జారి పడ్డాడా? ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :