ప్రజలను జగన్ సర్కార్ మోసం చేస్తుంది: ఎమ్మెల్యే గోరంట్ల

1526చూసినవారు
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రారంభించని పనులకు శంకుస్థాపనలు, ఇంకా పూర్తికాని పనులకు హడావుడిగా ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజలను దగా చేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గురువారం సాయంత్రం రాజమండ్రి రూరల్ టిడిపి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్ ను సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్