పరామర్శలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మి

77చూసినవారు
పరామర్శలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మి
సీతానగరం మండలం చిన్న కొండెపూడి గ్రామంలో చిడిపి మురళికి చెందిన తాటాకుల ఇల్లు మంగళవారం అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో జనసేన పార్టీ నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి మంగళవారం సాయంత్రం పరామర్శించారు. వారిని అన్ని విధాల ఆదుకుంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఆమె వెంట స్థానిక జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.