రాజానగరంలో గెలిచేది ఈ పార్టీనే
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే అంశంపై నియోజకవర్గాల వారీగా Lokal యాప్ ప్రజల అభిప్రాయాలను సేకరించింది. Lokal యాప్ సర్వే ప్రకారం రాజానగరం నియోజకవర్గంలో వైసీపీకి 38%, కూటమికి 55%, కాంగ్రెస్ కి 3%, 4% శాతం ఏమి చెప్పలేము అని తమ అభిప్రాయం తెలిపారు. ఏదేమైనా అధికారం కూటమిదే అని అభిప్రాయపడ్డారు. ఈ సర్వేపై మీ కామెంట్ రాసెయ్యండి. SHARE IT.