చింతలగూడెం గ్రామ గిరిజనుల రహదారి కష్టాలు

61చూసినవారు
అల్లూరి జిల్లాలో పలు గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యం లేక గిరిజనులకు రహదారి కష్టాలు తప్పడం లేదు. రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం మండలంలోని తన్నూరు పంచాయతీ పరిధి చింతలగూడెం గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక గిరిజనులు సోమవారం అతి కష్టం మీద ఆటోను రోడ్డు దాటించి దేవీపట్నం మండలానికి చేరుకున్నారు. వారు మాట్లాడుతూ. అధికారులు పాలకులు స్పందించి తమ గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్