వైసీపీకి 35 సీట్లు వరకూ వస్తాయి: సినీ నటుడు పృథ్వి రాజ్

557చూసినవారు
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 35 సీట్లు వరకూ వచ్చే అవకాశం ఉందని ప్రముఖ సినీ నటుడు పృథ్వి రాజ్ అన్నారు. రాజోలు మండలం పరిధిలోని చెన్నడం గ్రామంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ. జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో 19 స్థానాలు సునాయాసంగా విజయం సాధించబోతుందని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అని, రాష్ట్ర ప్రజలు వైసీపీను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్