TDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ ఛార్జ్‌షీట్

57చూసినవారు
TDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ ఛార్జ్‌షీట్
మనీలాండరింగ్ కేసులో టీడీపీ సీనియర్ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 17 మందిపై ప్రాసిక్యూషన్ కంప్లైట్ ఫైల్ చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి కంపెనలకు చెందిన వాహనాలకు నాగాలాండ్, కర్ణాటక, ఏపీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో 2022లో జేసీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

ట్యాగ్స్ :