ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

69చూసినవారు
ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
ఏపీలో సాగునీటి సంఘాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 28.22 లక్షల ఆయకట్టును పర్యవేక్షించేందుకు గాను 6,149 సాగునీటి సంఘాలు, 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 53 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులు ఆయా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. వారు సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ నెల 27 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

సంబంధిత పోస్ట్