2 కోట్ల మందికి కొత్త ఇళ్లు: పెమ్మసాని

81చూసినవారు
2 కోట్ల మందికి కొత్త ఇళ్లు: పెమ్మసాని
ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి నూతన గృహాలు అందిస్తామని కేంద్రం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ‘ఆవాస్’ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్