ఏలూరు ఎంపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీ

1580చూసినవారు
ఏలూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ నామినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ నుండి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీగా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్లడం జరిగింది.

సంబంధిత పోస్ట్