ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం

81చూసినవారు
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైలవరం నియోజకవర్గంలో బద్ధ శత్రువులుగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతులు కలిపారు. తన తరఫున ప్రచారం చేయాలని దేవినేని ఉమాను వసంత కోరారు. దానికి ఉమా సానుకూలంగా స్పందించారు. కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇద్దరూ కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించుకున్నారు.

సంబంధిత పోస్ట్