కైకలూరులో రతన్ టాటాకు వైసీపీ నాయకులు ನಿవాళి

78చూసినవారు
కైకలూరులో రతన్ టాటాకు వైసీపీ నాయకులు ನಿవాళి
కైకలూరులోని వైసీపీ కార్యాలయంలో గురువారం వ్యాపార దిగ్గజం పద్మ విభూషణ్ రతన్ టాటాకు ఆ పార్టీ నాయకులు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పారిశ్రామికవేత్తతో పాటు సేవా రంగంలో ఎన్నో సేవలు అందించిన మహనీయుడని అన్నారు. ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్