మాట నిలబెట్టుకున్న చంద్రన్న: తెన్నేటి

79చూసినవారు
మాట నిలబెట్టుకున్న చంద్రన్న: తెన్నేటి
సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనసేన నాయకుడు తెన్నేటి సురేష్ మాదిగ అన్నాడు. సోమవారం నరసాపురం పట్టణం ఒకటో వార్డు లాకుపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సచివాలయ సిబ్బందితో కలిసి అయన లబ్ధిదారులకు అందజేశారు. రూ. 2000 ఉన్న పెన్షన్లను రూ. 3000 పెంచుతామని మాజీ సీఎం జగన్ మాట ఇచ్చి అది నెరవేర్చడానికి 5సం. లు పట్టిందని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్