రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

64చూసినవారు
కూటమి ప్రభుత్వం విజయంగా భావించకుండా బాధ్యతగా భావించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. సోమవారం నూజివీడు మండలం సుంకొల్లు , యనమందల, బత్తులవారి గూడెం గ్రామంలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి 100 రోజుల్లో పాలన మంత్రి వివరించారు.