సాగునీటి సంఘాల ఎన్నికలు జరపాలి

57చూసినవారు
సాగునీటి సంఘాల ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల రైతులు, కౌలు రైతులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఉంగుటూరు మండలం బొమ్మిడిలో నిర్వహించిన రైతుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ. గత ఐదు సంవత్సరాలుగా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you