ఆక్రమణలను వెంటనే తొలగిస్తాం: మంత్రి నారాయణ

77చూసినవారు
ఆక్రమణలను వెంటనే తొలగిస్తాం: మంత్రి నారాయణ
విజయవాడ ముంపు ప్రాంతాల్లో ఇవాళ మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ‘వరద ప్రభావిత ప్రాంతాల్లో అవసరానికి మించి ఆహారం సరఫరా చేస్తున్నాం. బుడమేరు గట్లు పూర్తిగా బలోపేతం చేస్తాం. బుడమేరులో భారీగా అక్రమాలు జరిగాయి. టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. త్వరలోనే ఆక్రమణలను తొలగిస్తాం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్