ఎస్మా ప్రయోగం పిరికిపంద చర్య: పీతల సుజాత

63చూసినవారు
ఎస్మా ప్రయోగం పిరికిపంద చర్య: పీతల సుజాత
అంగన్వాడీలకు టీడీపీ నేత, మాజీ మంత్రి పీతల సుజాత సంఘీభావం తెలిపారు. భీమవరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం పిరికిపంద చర్యగా పరిగణించారు. టీడీపీ హయాంలో అంగన్వాడీలకు 2 సార్లు జీతాలు పెంచామని.. తమ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని సుజాత హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్