పెరిగిన టోల్‌ఫీజు

78చూసినవారు
పెరిగిన టోల్‌ఫీజు
హైదరాబాద్- విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద ఫీజులు పెరిగాయి. ఒక్కో వాహనానికి ఒక వైపు, ఇరు వైపులా కలిపి రూ.5 నుంచి రూ.40, స్థానికుల నెలవారీ పాసులు రూ.330 నుంచి రూ.340కి పెరిగాయి. ఆందోల్ నుంచి చిల్లకల్లు వరకు రహదారిని కాంట్రాక్ట్ సంస్థ జీఎంఆర్ రూ.2000 కోట్లతో 4లేన్లుగా విస్తరించింది. ఈ వ్యయాన్ని రాబట్టుకునేందుకు ఫీజులు పెంచింది. ఏడాది పాటు ఇవే ఛార్జీలుంటాయి.

సంబంధిత పోస్ట్