సీఎం జ‌గ‌న్‌పై రాయి దాడి కేసులో తొలి అరెస్ట్

425917చూసినవారు
సీఎం జ‌గ‌న్‌పై రాయి దాడి కేసులో తొలి అరెస్ట్
విజ‌య‌వాడ‌లో సీఎం జ‌గ‌న్‌పై రాయి దాడి జ‌రిగిన కేసుకు సంబంధించి సతీశ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడికి వైద్య పరీక్షలు పూర్తి చేసి, విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. సతీశ్‌కు దుర్గారావు అనే వ్యక్తి సహకరించినట్లు స‌మాచారం.

సంబంధిత పోస్ట్