అంబానీ వల్ల మూడు జట్లు నాశనం!

564చూసినవారు
అంబానీ వల్ల మూడు జట్లు నాశనం!
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని ముకేశ్ అంబానీ కారణంగా మూడు జట్లు నాశనమయ్యాయని నెట్టింట చర్చ మొదలైంది. ట్రేడింగ్‌లో హార్దిక్ ముంబై గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితే హార్దిక్ కోసం కామెరూన్ గ్రీన్‌ను ముంబై.. బెంగళూరుకు తెలివిగా అప్పగించింది. ఆ తర్వాత తన పర్స్ వ్యాల్యూ పెంచుకుని హార్దిక్‌ను సొంతం చేసుకుంది. హార్దిక్ కోసం జరిగిన ఈ ప్రక్రియతో RCB, GT, MI ఫ్రాంచైజీలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రస్తుతం ఈ 3 జట్లకు ఏదీ కలిసి రావట్లేదు.

సంబంధిత పోస్ట్