ఢిల్లీ చేరుకున్న ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ బృందం

1060చూసినవారు
ఢిల్లీ చేరుకున్న ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ బృందం
ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడేందుకు ఢిల్లీ వెళ్లి ధ‌ర్నా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే తాజాగా గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లిన జ‌గ‌న్ ఢిల్లీ చేరుకున్నారు. జ‌గ‌న్‌తో పాటు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ చేరుకున్నారు. రేపు ఢిల్లీలో జరిగే ధర్నాలో పాల్గొననున్నారు వైఎస్ జగన్. 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండేలా మాజీ సీఎం జగన్ షెడ్యూల్ ఫిక్స్‌ చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్