పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. ఈ నెలఖారుకు ఫలితాలు విడుదల

74చూసినవారు
పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. ఈ నెలఖారుకు ఫలితాలు విడుదల
ఏపీలో పదో తరగతి పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది . ఈ నెలాఖరుకు పదో తరగతి ఫలితాలు ఈనెల 25న విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో రిజల్ట్స్ ప్రకటించేందుకు ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈసీ అనుమతి ఇచ్చిన వెంటనే లితాలు వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్