అన్ని వర్గాలకు ఆధారం అమరావతి: ఎమ్మెల్యే నసీర్

64చూసినవారు
lకేంద్ర బడ్జెట్లో అమరావతికి రూ. 15వేల కోట్లను కేటాయించడం ఆనందంగా ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ గుంటూరులో బుధవారం సంబరాలు నిర్వహించారు. గత ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే నసీర్ ఆరోపించారు. రాజధానికి మళ్లీ సూర్యోదయం కల్పిస్తూ బడ్జెట్లో నిధులు కేటాయించడం గర్వంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్