త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టండి: కమిషనర్

53చూసినవారు
త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టండి: కమిషనర్
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలులో ఉన్న రక్షత నీటి పథకాన్ని ఆదివారం పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సందర్శించారు. 100 ఎకరాల చెరువు నుండి నీరు పంపింగ్, శుద్ధి కర్మాగారం యూనిట్ ను ఆయన పరిశీలించారు. నిబంధన ప్రకారం నీటిని శుద్ధి చేసి అవుట్ లెట్ ద్వారా పట్టణ ప్రాంతంలో శుద్ధ నీరు విడుదల చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్