గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆధిక్యం

75చూసినవారు
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆధిక్యం
ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి అయిన కిలారి రోశయ్యపై దాదాపు 40000కు పైగా ఓట్ల మెజార్టీతో పెమ్మసాని ముందంజలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్