వినాయకుని మండపాలను పరిశీలించిన సీఐ

68చూసినవారు
వినాయకుని మండపాలను పరిశీలించిన సీఐ
మార్టూరు రూరల్ సర్కిల్ పరిధిలోని యద్దనపూడి, పర్చూరులో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాలను ఆదివారం సర్కిల్ సీఐ శ్రీనివాసరావు పరిశీలించారు. కమిటీ సభ్యులతో మాట్లాడి ఉత్సవాలు జరుగుతున్న తీరును సిఐ అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనాల తేదీని తప్పనిసరిగా పోలీసు వారికి తెలియజేయాలని సిఐ శ్రీనివాసరావు కమిటీ సభ్యులకు తెలియజేశారు. నిబంధనల ప్రకారం నిమజ్జనం జరగాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్