కుర్రవానిపాలెం గ్రామం రానున్న ఎం.పి సురేష్
కుర్రవానిపాలెం గ్రామంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు బాపట్ల ఎం పి నందిగం సురేష్ పర్యటించనున్నారు, ఈ కార్యక్రమంలో అద్దంకి వైసిపి అభ్యర్థి పాణ్యం చిన్న హానిమిరెడ్డి పాల్గొంటారు. ఈ సందర్భంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైసిపి అభ్యర్థుల గెలుపునకు, అవలంబించాల్సిన విధి విధానాల పై కార్యకర్తలకు దిశా, నిర్దేశం చేయమన్నారు.