కోవిడ్ బాధితులకు అల్పాహారం పంపిణీ

1169చూసినవారు
కోవిడ్ బాధితులకు అల్పాహారం పంపిణీ
రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ మరియు అఖిల భారత విద్యార్థి పరిషత్ సంయుక్తంగా స్థానిక ప్రభుత్వం ఆసుపత్రిలో కోవిడ్ వ్యాధి బారిన పడిన పేషెంట్లకు పండ్లు లు రొట్టెలు ఆహారంగా అందించారు. ఈ కార్యక్రమంలో వంశీధర్ కందుల రవియూత్ మరియు ఏబీవీపీ రాష్ట్ర కమిటీ మెంబర్ మురారి యశ్వంత్ తోపాటు పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్