వరద బాధితులకు ప్రతి ఒక్కరు సాయం చేయాలి: కలెక్టర్

77చూసినవారు
వరద బాధితులకు సాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ అన్నారు. బుధవారం గుంటూరు జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ కు రూ. 10 లక్షల విరాళం చెక్ ను, రూ. 10 వేలు విరాళం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం వరదల వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవడానికి వస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్