గుంటూరు: భవనంపై పడ్డ పిడుగు

74చూసినవారు
గుంటూరు రూరల్ మండలం గొర్ల వారి పాలెం గ్రామంలో బుధవారం ఎర్రాకుల శ్రీనివాసరావు ఇంటి పై పిడుగు పడింది. దింతో భవనం పాక్షికంగా ధ్వంసమయ్యింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా పెద్ద ఊరుములతో కూడిన శబ్దంతో భవనం ముందు భాగంపై పడింది. ఆ శబ్దం దాటికి ఇంట్లో ఉన్న తాము భయబ్రాంతులకు గురైనట్టు ఇంటి యజమాని తెలిపారు. తాము బతుకుతామని అనుకోలేదని ఇంటి యజమాని శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్