విద్యుత్ షాక్ కి గురై వ్యక్తి మృతి

72చూసినవారు
పిడుగురాళ్ల పట్టణంలో సోమవారం ఓ వ్యక్తి విద్యుత్ షాక్కి గురై మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం. ఆక్స్ఫర్డ్ కాలనీలో నిర్మాణంలో ఉన్న గృహానికి ఐరన్ మెట్లు కడుతూ. ఉండగా కరెంటు షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో సయ్యద్ మస్తాన్ వలీ (35) అక్కడికక్కడే మరణించారు. మృతుడు కరాలపాడుకి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. అనంతరం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్