Apr 08, 2024, 06:04 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలు
Apr 08, 2024, 06:04 IST
వీర్నపల్లి మండలం అంబేడ్కర్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది పచ్చడి చేసినీ పంపిణి చేశారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వకుళ, ఉపాధ్యాయులు నాగమణి ఉన్నారు.