ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కిలారి
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య సోమవారం నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈఏడాది సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో అందరూ ఉండాలని ఆయన ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.