వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ప్రకృతి వ్యవసాయ విభాగం గురించి చర్చ

66చూసినవారు
వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ప్రకృతి వ్యవసాయ విభాగం గురించి చర్చ
ఆదివారం పొన్నూరు డివిజన్ చేబ్రోలు మండలం సుద్దపల్లి, శలపాడు గ్రామాలలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా ప్రకృతి వ్యవసాయ రైతు వెంకటరావు తాను 5 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తూ సరిహద్దు పంటల నుండి అధిక ఆదాయం తీసుకుంటున్నాను అని ఇటీవల ఏర్పడిన మిచౌoగు తుఫానును తట్టుకొని నిలబడి ఉంది అని ఈ విషయం గ్రామంలోనే మిగతా రైతులు అందరికి తెలియజేయడం తనకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్