ఆదివారం పొన్నూరు డివిజన్ చేబ్రోలు మండలం సుద్దపల్లి, శలపాడు గ్రామాలలో వికసిత్
భారత్ సంకల్పయాత్రలో భాగంగా ప్రకృతి వ్యవసాయ రైతు వెంకటరావు తాను 5 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తూ సరిహద్దు పంటల నుండి అధిక ఆదాయం తీసుకుంటున్నాను అని ఇటీవల ఏర్పడిన మిచౌoగు తుఫానును తట్టుకొని నిలబడి ఉంది అని ఈ విషయం గ్రామంలోనే మిగతా రైతులు అందరికి తెలియజేయడం తనకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేశారు.