తిక్కారెడ్డిపాలెం గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే

58చూసినవారు
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13, 326 పంచాయితీలలో గ్రామసభలు నిర్వహించారు. ఈ మేరకు ప్రత్తిపాడు మండలం తిక్కారెడ్డి పాలెంలో గ్రామ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్