ప్రభుత్వ పాఠశాలలో పెరుగుతున్న విద్యార్థులు

80చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో పెరుగుతున్న విద్యార్థులు
శావల్యాపురం మండలంలోని 15 గ్రామ పంచాయతీలలో 39 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2024-25 విద్యా సంవత్సరంలో శావల్యాపురం - 44, మతుకుమల్లి - 38, కారుమంచి - 32, వేల్పూరు. 41 మంది విద్యార్థులు నూతనంగా అడ్మిషన్లు తీసుకున్నారని బుధవారం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సహకారం ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్