శ్రీవారి సేవలో హోం మంత్రి అనిత

65చూసినవారు
శ్రీవారి సేవలో హోం మంత్రి అనిత
హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదంపండితులు రంగనాయకుల మండపంలో ఆమెకు ఆశీర్వచనాలిచ్చారు. తీర్థప్రసాదాలను అందజేశారు. కూటమి ప్రభుత్వంపై స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కనిపిస్తోందని తెలిపారు. గతంలో కన్నా కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెబుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్