జాతీయ విపత్తుగా ప్రకటించాలి

78చూసినవారు
జాతీయ విపత్తుగా ప్రకటించాలి
వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఉభయ రాష్ట్రాల సీఎంలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని సైతం మాటామంతితో సరిపెట్టకుండా రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులిచ్చి ఆదుకోవాలి. అప్పటిదాకా ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం వరద బాధితులకు ఆపన్న హస్తం అందించాలి. వర్షాలు వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు సముచిత స్థాయిలో నష్టపరిహారం అందించాలి. వరద బాధిత ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత పునరావాస చర్యలు చేపట్టాలి. అధికార ప్రతిపక్షాలలు విమర్శలు మాని సహకారం అందించాలి.

సంబంధిత పోస్ట్