పాయకరావుపేట ఉన్న‌త పాఠశాలలో హోమంత్రి తనిఖీ

50చూసినవారు
పాయకరావుపేట ఉన్న‌త పాఠశాలలో హోమంత్రి తనిఖీ
AP: అనకాపల్లి జిల్లా, పాయకరావుపేటలోని ఉన్నత పాఠశాలలో రాష్ట్ర హోంమంత్రి వంగ‌ల‌పూడి అనిత త‌నిఖీలు నిర్వ‌హించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి రుచి చూశారు. పాఠ‌శాల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులకు హోమంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్