హాట్ టాపిక్... "పీటీఎస్ గ్రూప్" ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూశారా?

84చూసినవారు
హాట్ టాపిక్... "పీటీఎస్ గ్రూప్" ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూశారా?
ఆంధ్రప్రదేశ్ లో మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించి జూన్ 1 (శనివారం) సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ సందర్భంగా పీటీఎస్ గ్రూప్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వైరల్ గా మారాయి. పీటీఎస్ గ్రూప్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం.. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ఐదు సీటు అటు ఇటుగా 128 నుంచి 131 స్థానాల్లో విజయం సాధిస్తుందని, వైసీపీకి సైతం అదే ఐదు స్థానాలు అటు ఇటుగా 44 నుంచి 47 స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్