'డిక్లరేషన్‌పై సంతకం పెడితే జగన్‌ను భారతి ఇంట్లోకి రానివ్వదు'

65చూసినవారు
'డిక్లరేషన్‌పై సంతకం పెడితే జగన్‌ను భారతి ఇంట్లోకి రానివ్వదు'
తిరుమలలో డిక్లరేషన్‌పై వైఎస్ జగన్ సంతకం పెడితే ఆయన భార్య భారతి ఇంట్లోకి రానివ్వదని జనసేన నేత కిరణ్ రాయల్ సెటైర్ వేశారు. సంతకం పెట్టకపోతే ఈవో గుడిలోకి రానివ్వరని అన్నారు. అందుకే వెంకన్న దర్శనాన్ని చివరి క్షణంలో రద్దు చేసుకున్నారని చెప్పారు. కేసుల విచారణకు డుమ్మా కొట్టేందుకు శ్రీనివాసుడిని వాడుకుంటే ఇప్పుడు జగన్ తన దర్శనానికి రాకుండా ఆ దేవుడే అడ్డుకున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్