భార్య గొంతు కోసి హతమార్చిన భర్త (వీడియో)

54చూసినవారు
ఏపీలోని అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలో దారుణం జరిగింది. కలుగోడు గ్రామానికి చెందిన వన్నూరు స్వామి-జ్యోతి దంపతులు. ఏమైందో తెలియదు.. వన్నూరు స్వామి తన భార్య జ్యోతి గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. విషయం తెలిసి స్థానికులు ఇంటి ముందు గుమిగూడారు. రక్తపు మడుగులో పడి ఉన్న కూతురుని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్