AP: పోలీసు అధికారులపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పోలీసుల్లో
ఇంకా వైసీవైసీపీ రక్తమే ఉందని విమర్శించారు. ఆయా అధికారులు వారి వ్యవహారశైలిని మార్చుకోవాలని సూచించారు.
అయినా వైసీపీపై ప్రేమ తగ్గకపోతే ఉద్యోగాల్ని వదిలేసి ఆ పార్టీకోసం పనిచేసుకోవచ్చని సూచించారు. ఇవాళ సింహాచలం అప్పన్నను దర్శించుకున్న అనంతరం ఆమె ఈ మేరకు మాట్లాడారు.