వైసీపీ కార్యకర్తల్ని పట్టించుకోలేదు: పేర్ని నాని

81చూసినవారు
వైసీపీ కార్యకర్తల్ని పట్టించుకోలేదు: పేర్ని నాని
వైసీపీ.. పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని ప‌ట్టించుకోలేద‌ని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కార్యకర్తలను పట్టించుకోలేదని జగన్ బాధపడ్డారని పేర్ని నాని చెప్పారు. వారి ఇబ్బందులు చూడలేదని అంగీకరించారని అన్నారు. అయితే పార్టీకి కార్యకర్తలే తమకు బలం అని వెల్లడించారు. మరో ఆరు నెలల తర్వాత వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వంపై తిరగబడతారని తెలిపారు. అప్పుడు వాళ్లను అడ్డుకోవడం కూటమి సర్కార్ వల్ల కాదని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్