కర్నూలులో అమానుష ఘటన.. 10 మందిపై కేసు

51చూసినవారు
కర్నూలులో అమానుష ఘటన.. 10 మందిపై కేసు
కర్నూలు జిల్లాలో కుమారుడు కులాంతర వివాహం చేసుకున్నాడని దళిత మహిళను కట్టేసి కొట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో పోలీసులు 10 మందిపై కేసు నమోదు చేశారు. బాధితురాలు గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మంజునాథ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం గోవిందమ్మ ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్