రేపే ఇంట‌ర్ ఫ‌లితాలు.. చెక్ చేసుకోండిలా

52652చూసినవారు
రేపే ఇంట‌ర్ ఫ‌లితాలు.. చెక్ చేసుకోండిలా
రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఏపీ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు వెల్ల‌డించింది. జనరల్‌తో పాటు ఒకేషనల్ కోర్సుల ఫ‌లితాలను కూడా విడుద‌ల చేస్తామ‌ని తెలిపింది. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వేదిక‌గా బోర్డు కార్యదర్శి ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొంది. మీరు అంద‌రికంటే వేగంగా, సుల‌భంగా LOKAL APPలో ఇంట‌ర్ ఫ‌లితాల‌ను చూసుకోండి. >>SHARE IT

సంబంధిత పోస్ట్