వైసీపీకి సంక్షోభం తప్పదా..?

77చూసినవారు
వైసీపీకి సంక్షోభం తప్పదా..?
ఏపీలో ఎన్నికల జోరు పెరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికల ఎంతో ప్రాధాన్యత ఉంది. అధికార వైసీపీ పాలనను గద్దె దించేందుకు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అయితే ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌స్తే వైసీపీ నేతలకు దిమ్మతిరిగే వాగ్దానం చేస్తామని లోకేష్ ఇప్పటికే హామీ ఇచ్చారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రతీకార చర్యలను ప్రారంభిస్తే.. ఇప్పుడు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎలా ఎదుర్కొంటుందో..? ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు కూడా అస్తిత్వ సంక్షోభం ఎదురయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్